
ఉపాధ్యాయుల తల్లిదండ్రుల సమావేశం (PTM): ఈ రోజు ఉదయం 9:30 గం.లకు ఉపాధ్యాయుల తల్లిదండ్రుల సమావేశం (PTM) ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు సార్ర్ అద్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ఆహారోత్సవం నిర్వహించి పోషక విలువల గురించి చర్చించడం జరిగింది. ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ సార్, చందన మేడం, సంగీత మేడం లు మాట్లాడుతూ పోషక విలువలు సమృద్ధిగా ఉన్న పాలు, పండ్లు, గుడ్లు, మాంసం, ఆకు కూరలు, కూరగాయలు, తృణ ధాన్యాలు లతో తయారు చేసిన...