Students as National Leaders

Students play as national leaders and freedom fighters on Republic day .

Thursday, 30 March 2023

A student distributes pens, pencils to the students of PS Uppununthala Boys

&nb...

Dictionaries distribution to students of PS Uppununthala Boys by their Teacher

 ప్రభుత్వ ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ సార్ తన 34వ  పుట్టిన రోజు సందర్భంగా తన పాఠశాల విద్యార్థులకు డిక్షనరీలు, పెన్సిల్,ఎరేసర్& షార్ప్నర్ లను, అదేవిధంగా తల్లిలేని ఇద్దరు నిరుపేద విద్యార్థులకు గత విద్యా సంవత్సరం మాదిరిగానే ఇప్పుడు కూడా వారికి కావలసిన అన్ని నోటు పుస్తకాలు, పెన్నులు & పెన్సిల్ లు పంపిణీ చేయడం జరిగింది.ఈ విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రారంభించిన సందర్భంగా విద్యార్థులు ఇంగ్లీష్ భాష పై...

Monday, 6 March 2023

Requirements to PS Uppununthala Boys

Dual Desks : విద్యార్థులు సౌకర్యవంతంగా కూర్చోవడానికి 50 డ్యుయల్ డెస్క్ లు అవసరం ఉంది.డ్యుయల్ డెస్క్ లు: 1 లక్ష యాబై వేలు Education Kits :ఒక్కోక్క విద్యార్థికి 8 నోటు పుస్తకాలు, 2 పెన్నులు, 1 స్కేలు, 1 పెన్సిల్, కాంపస్ బాక్స్, స్కూల్ బ్యాగ్ ఎడ్యుకేషన్ కిట్: 50 వేలు TLM Material :విద్యార్థులకు అర్థవంతమైన భోధన చేయడానికి, కృత్యాధార భోధన చేయడానికి భోధన అభ్యసన సామాగ్రి అవసరం.భోధన అభ్యసన సామాగ్రి: 20 వేలు.Dictionaries :ఇంగ్లీష్ భాష పైన పొట్టు సాధించడానికి ఇంగ్లీష్ పదజాలం అభివృద్ధికి ఇంగ్లీష్ డిక్షనరీ లు అవసరం.ఇంగ్లీష్ డిక్షనరీ లు:...

Software Employee Emmadi Saidulu Garu donates Navodaya Vidyalaya Books to students of PS Uppununthala Boys

5వ తరగతి విద్యార్థులకు నవోదయ స్టడీ మెటీరియల్ పంపిణీ చేసిన సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇమ్మడి సైదులు గారు:ఈ రోజు ప్రభుత్వ బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇమ్మడి సైదులు గారు ఐదు వేల రూపాయలతో పంపించిన నవోదయ స్టడీ మెటీరియల్ ను విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్, ఉపాధ్యాయులు వెంకటేష్ సార్ లు అందజేశారు. కలర్ ప్రింటర్, నవోదయ స్టడీ మెటీరియల్ లను అందించడమే కాకుండా కంప్యూటర్ ల్యాబ్ కోసం ఒక కంప్యూటర్ ను కూడా అందజేస్తానని చెప్పారు....

Wednesday, 1 March 2023

National Science Day Celebrations at PS Uppununthala Boys

 ఈ రోజు ప్రభుత్వ బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ఘనంగా జాతీయ విజ్ఞాన దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్, ఉపాధ్యాయులు బాలమణి మేడం, వెంకటేష్ సార్ లు మాట్లాడుతూ భౌతిక శాస్త్ర వేత్త, నోబెల్ బహుమతి గ్రహీత, భారత రత్న C.V రామన్ గారు రామన్ ఎఫెక్ట్ ను 1928 సం.లో ఫిబ్రవరి 28న కనుగొన్న సందర్భంగా 1987 సం నుండి ఫిబ్రవరి 28న ప్రతి సంవత్సరం మన దేశంలో విజ్ఞాన శాస్త్రం గొప్పతనాన్ని, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి...